ఎతిహాద్ ప్రయాణీకులకు ఇన్స్టాల్మెంట్ ఆఫర్
- September 21, 2017
యూఏఈ, కెఎస్ఎ, ఈజిప్ట్లోని ప్రయాణీకులు ఎతిహాద్ ఎయిర్ వేస్ ద్వారా ప్రయాణించేందుకు నెలవారీ వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను కొనుగోలు చేసే వీలు కల్పిస్తున్నారు. ఎతిహాద్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీజియన్లో తొలిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఆన్లైన్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ని పే ఫోర్ట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రయాణీకులకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆయా వ్యక్తుల అర్హతను బట్టి 3 నుంచి 60 నెలల ఇన్స్టాల్మెంట్స్, 17 బ్యాంకు లద్వారా పేమెంట్కి అవకాశం ఉంది. 'పే బై ఇన్స్టాల్మెంట్' ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను ఖరీదు చేయొచ్చు. ప్రయాణీకులకు విమానయానాన్ని మరింత చేరువగా, సులువుగా చేసేందుకోసం చేపడ్తున్న ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని ఎతిహాద్ ఎయిర్వేస్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బి చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







