ఇంటర్నెట్ కాలింగ్ అప్లికేషన్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన అరేబియా
- September 22, 2017
సౌదీ అరేబియా : ఇంటర్నెట్ కాలింగ్ అప్లికేషన్స్ పై నిషేధాన్ని బుధవారం నుంచి ఎత్తివేసింది.. సంప్రదాయవాద రాజ్యంగా పేరొందిన సౌదీ అరేబియాలో ఆ విధంగా నిలువరించడంపై కొత్త విమర్శలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. వాయిస్, వీడియో కాలింగ్ యాప్స్ వంటివి వాట్స్అప్ ,స్కైప్ వంటివి ఇకపై వినియోగదారులకు విస్తృతంగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ప్రకటన చేసింది. ప్రస్తుత చమురు శకం శకంలో రాజ్యంలో వ్యాపార విశ్వాసం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్య ను తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు." వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ " కలిపేందుకు అయ్యే ఖర్చులు తగ్గిస్తుంది మరియు డిజిటల్ వ్యవస్థాపకతకు దోహదం చేస్తుందని సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ నుండి ఒక నిర్దేశకం అందింది . "సౌదీ ఆర్ధిక వ్యవస్థకు డిజిటల్ వ్యవస్థ కీలకంగా రూపొందనుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









