ఈజిప్ట్లో కూలిన రష్యా విమానం: మొత్తం 224 మందీ మరణించినట్టు అనుమానం
- October 31, 2015
షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ 224 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న మెట్రో జెట్ పేరుగల రష్యా ఏర్ లైన్ -కొగాలిమావియా వారి విమానం ఏర్ బస్ ఏ-321,షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ ప్రయాణిస్తున్నమధ్య సినాయి పర్వతప్రాంతంలో ఈ తెల్లవారు ఝామున కూలిపోయినట్టు విమానయాన అధికారులు ధ్రువీకరిo చారు.కగ ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఈజిప్ట్లోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ,ఆది విశ్వసనీయమైన సమాచారం కాదని రష్యా రవాణా మంత్రి తోసిపుచ్చారు. కూలిపోవడానికి ముందు ఏ విధమైన అసాధారణ సంఘటన జరిగినట్టు లేదని; ఇప్పటివరకు 129 మృతదేహాలను వెలికి తీశామని, ఈ ఘటనలో జీవించి ఉండే అవకాశం ఉన్నవారిసంఖ్య ఇంచుమించు శూన్యమని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









