ఈజిప్ట్లో కూలిన రష్యా విమానం: మొత్తం 224 మందీ మరణించినట్టు అనుమానం
- October 31, 2015
షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ 224 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న మెట్రో జెట్ పేరుగల రష్యా ఏర్ లైన్ -కొగాలిమావియా వారి విమానం ఏర్ బస్ ఏ-321,షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ ప్రయాణిస్తున్నమధ్య సినాయి పర్వతప్రాంతంలో ఈ తెల్లవారు ఝామున కూలిపోయినట్టు విమానయాన అధికారులు ధ్రువీకరిo చారు.కగ ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఈజిప్ట్లోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ,ఆది విశ్వసనీయమైన సమాచారం కాదని రష్యా రవాణా మంత్రి తోసిపుచ్చారు. కూలిపోవడానికి ముందు ఏ విధమైన అసాధారణ సంఘటన జరిగినట్టు లేదని; ఇప్పటివరకు 129 మృతదేహాలను వెలికి తీశామని, ఈ ఘటనలో జీవించి ఉండే అవకాశం ఉన్నవారిసంఖ్య ఇంచుమించు శూన్యమని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









