ఈజిప్ట్లో కూలిన రష్యా విమానం: మొత్తం 224 మందీ మరణించినట్టు అనుమానం
- October 31, 2015
షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ 224 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న మెట్రో జెట్ పేరుగల రష్యా ఏర్ లైన్ -కొగాలిమావియా వారి విమానం ఏర్ బస్ ఏ-321,షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ ప్రయాణిస్తున్నమధ్య సినాయి పర్వతప్రాంతంలో ఈ తెల్లవారు ఝామున కూలిపోయినట్టు విమానయాన అధికారులు ధ్రువీకరిo చారు.కగ ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఈజిప్ట్లోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ,ఆది విశ్వసనీయమైన సమాచారం కాదని రష్యా రవాణా మంత్రి తోసిపుచ్చారు. కూలిపోవడానికి ముందు ఏ విధమైన అసాధారణ సంఘటన జరిగినట్టు లేదని; ఇప్పటివరకు 129 మృతదేహాలను వెలికి తీశామని, ఈ ఘటనలో జీవించి ఉండే అవకాశం ఉన్నవారిసంఖ్య ఇంచుమించు శూన్యమని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







