అరాద్ జెట్ ఫ్యూల్ ట్యాంక్స్ రీ లొకేషన్
- September 28, 2017
మనామా: జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ని రీ లొకేట్ చేయాలన్న ఆలోచనతో అరద్ నివాసితుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ న్యూ కాంప్లెక్స్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ని తరలించనున్నట్లు బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయల్లింగ్ కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా అక్కడ ఓ కొలిక్కి వచ్చాయి. నివాసితుల భద్రత నిమిత్తం ట్యాంకుల్ని తరలించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్మజీద్ అల్ కసబ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







