తాజ్మహల్ని సందర్శించిన షార్జా రూలర్
- September 28, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఇండియా పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్మహల్ని సందర్శించారు. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన ఫొటో షేర్ చేయగా, సన్నిహితులు, అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఆదివారం కేరళలోని త్రివేండ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన అల్ ఖాసిమి, ఆయన సతీమణికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఫ్రీడమ్ గిఫ్ట్ని షార్జా రూలర్ ప్రకటించిన సంగతి తెలిసినదే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానం మేరకు షార్జా రూలర్ నాలుగు రోజులపాటు కేరళలో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







