డిపెండెంట్ ఉద్యోగాలుగా కాకుండా కారుణ్య నియామకాలుగా గుర్తించాలి : సీఎం కేసీఆర్
- September 29, 2017
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా చేపట్టాలని టిఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మేం వారసత్వ ఉద్యోడాలు ఇస్తుంటే వద్దంటూ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









