డిపెండెంట్ ఉద్యోగాలుగా కాకుండా కారుణ్య నియామకాలుగా గుర్తించాలి : సీఎం కేసీఆర్
- September 29, 2017
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా చేపట్టాలని టిఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మేం వారసత్వ ఉద్యోడాలు ఇస్తుంటే వద్దంటూ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







