కొడుకు సినిమా కోసం లవ్ స్టోరీ సిద్ధం చేసిన తండ్రి
- September 29, 2017
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కొడుకు హీరో ఆకాష్ కోసం మాంచి ఇంట్రస్టింగ్ లవ్స్టోరీ సబ్జెక్ట్తో కూడిన స్టోరీ రెడీ చేశాడు. 1971 జరిగిన ఇండియా- పాకిస్థాన్ వార్ నేపథ్యంలో ఇది సాగుతుంది. స్టోరీ రెడీ కావడంతో నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది.
ఆకాష్ పక్కన హీరోయిన్ మంగుళూరుకి చెందిన నేహాశెట్టి. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తోంది యూనిట్. వార్ నేపథ్య చిత్రం కావడంతో హిమాచల్ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చిత్రీకరించాలన్నది ప్లాన్. దీనికి 'మెహబూబా' అన్న టైటిల్ పెట్టినట్టు సమాచారం. గతంలో తను చేసిన చిత్రాల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని, తన ఆలోచనల పరిధిని దాటి ఉంటుందని అన్నాడు డైరెక్టర్ పూరీ. దీన్ని సందీప్చౌతా మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







