రొహింగ్యా ముస్లింలపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
- September 29, 2017
మయన్మార్ నుంచి మన దేశానికి వచ్చిన రొహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని, చొరబాటుదారులని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వారి దుస్థితిపై కొందరు సానుభూతి, ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఖండించారు. భారత ప్రభుత్వం రొహింగ్యాలపై వైఖరిని స్పష్టం చేసిందన్నారు. మయన్మార్లో అనేక మంది అమాయక హిందువులను ఊచకోత కోశారన్నారు. రొహింగ్యా ముస్లింలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
రొహింగ్యా ముస్లింలను భారతదేశం నుంచి పంపించేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







