భారత రాయబార కార్యాలయానికి రెండురోజుల సెలవు
- September 29, 2017
కువైట్: భారత రాయబార కార్యాలయం వరుసగా రెండురోజులపాటు సెలవును ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేదీన మొహరం (ఆదివారం) , అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి (సోమవారం) లను పునస్కరించుకొని ఈ సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది. కాగా అత్యవసర రాయబార సేవలు మిషన్ ద్వారా అందించబడతాయని రాయబార కార్యాలయం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







