భారత రాయబార కార్యాలయానికి రెండురోజుల సెలవు

- September 29, 2017 , by Maagulf
భారత రాయబార కార్యాలయానికి రెండురోజుల సెలవు

కువైట్: భారత రాయబార కార్యాలయం వరుసగా రెండురోజులపాటు సెలవును ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేదీన మొహరం (ఆదివారం) , అక్టోబర్ 2  వ తేదీన గాంధీ జయంతి (సోమవారం) లను  పునస్కరించుకొని ఈ సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది. కాగా అత్యవసర రాయబార  సేవలు మిషన్ ద్వారా  అందించబడతాయని  రాయబార కార్యాలయం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన  ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com