ప్రభాస్ డూప్ హీరో గా సినిమా .. రోశయ్య అతిధి
- September 30, 2017
సినిమాల్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు అతిధులుగా కనిపించడం సర్వసాధారణం.. ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలను పోషించే రాజకీయనాయకులు వెండి తెరపై కనిపించారు.. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వెండి తెరపై అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
బాహుబలి సినిమాలో ప్రభాస్ డూప్ గా నటించిన వ్యక్తి... హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది.. ఆ సినిమా లో రోశయ్య కేంద్ర మంత్రిగా కనిపించనున్నారట. గవర్నర్ పదవినుంచి విరామం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రోశయ్య ఓ సినిమాలో గెస్ట్ లో కనిపించనున్నారు... కాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







