ప్రభాస్ డూప్ హీరో గా సినిమా .. రోశయ్య అతిధి
- September 30, 2017
సినిమాల్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు అతిధులుగా కనిపించడం సర్వసాధారణం.. ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలను పోషించే రాజకీయనాయకులు వెండి తెరపై కనిపించారు.. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వెండి తెరపై అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
బాహుబలి సినిమాలో ప్రభాస్ డూప్ గా నటించిన వ్యక్తి... హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది.. ఆ సినిమా లో రోశయ్య కేంద్ర మంత్రిగా కనిపించనున్నారట. గవర్నర్ పదవినుంచి విరామం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రోశయ్య ఓ సినిమాలో గెస్ట్ లో కనిపించనున్నారు... కాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









