25వ వసంతంలోకి `మా`...
- October 01, 2017
`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా `మా` టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఈ వారంతంలో బర్త్ డేలు జరుపుకుంటోన్న మా టీమ్ సభ్యులకు మెమోంటోలు అందజేశారు. అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది వరకూ ఈ విధానం కొనసాగనుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను మెగాస్టార్ చిరంజీవి ,నటరత్నాబాలకృష్ణ గారు, విక్టరి వెంకటేష్, ఎవర్ గ్రీన్ నాగార్జున, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మెంటర్స్ గా ఉంటారు. నాగార్జున స్టూడియోలను ఉచితంగా వినియోగించుకోవడానికి అనుమతించారు. ఈరోజు నుంచి ఈనెల 30వ తేదీ వరకూ మా మెంబర్ షిప్ డ్రైవ్ ఉంటుంది. లక్షల్లో పారితోషికం తీసుకేనే వాళ్లంతా మెంబర్ షిప్ తీసుకోవాలి అని లేకపోతే `మా` నుంచి ఎలాంటి సహకారం అందదు అని `మా` అధ్యక్షుడు శివాజీరాజా విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







