హీరో విక్రమ్ తనయుడు ధ్రువ తెరంగ్రేటం
- October 01, 2017
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రికార్డ్లతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి 'వంగా' ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించగా....దాదాపు 40 కోట్లు రాబట్టింది ఈ ఫిల్మ్. అలాగే ఇందులో నటించిన హీరో విజయ్ దేవర్ కొండ, హీరోయిన్ షాలిని పాండే ఒకటేసారి క్రేజీ స్టార్స్ లాగా మారిపోయారు. కాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. సూపర్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్ధ ఈ సినిమాను నిర్మించనున్నట్లు విక్రమ్ తెలిపారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు కలిసిచొచ్చినట్టు ధ్రువకు కలిసివస్తోందో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ ధ్రువ.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







