సరుకుల ఓడలో ఊపిరాడక ముగ్గురు మృతి
- October 02, 2017
మస్కట్ : సోహార్ నౌకాశ్రయంలో లంగరు వేయబడిన సరుకుల నౌకలో ఊపిరాడక ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారు, పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) అధికారులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం సరుకుల నౌకలో ఒక నిల్వ ఉంచే గదిలో వారు పడిపోయి వారు అక్కడ చిక్కుకున్నారు, సోహార్ పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ట్వీట్ చేసింది.." ఈ ప్రమాదంలో ఓడలో చెక్క కలపను సంరక్షించే రసాయనాలను పీల్చుకున్న ఫలితంగా ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారని తెలిపారు. సోహర్ ఇండస్ట్రియల్ పోర్ట్ కంపెనీ (ఎస్ఐపిసి) ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: "శనివారం రాత్రి 9.30 గంటలకు పోర్ట్ లో సాధారణ సరుకుల నౌకలో ప్రమాదానికి గురైన కారణంగా ముగ్గురు కార్మికుల దురదృష్టకరమైన పరిస్థితిలో ఊపిరాడక చనిపోయారని ప్రకటించటానికి ఎంతో విచారిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







