ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- October 02, 2017
ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశం నలుమూలల నుంచి.. విదేశాల నుంచి రాజ్ఘాట్కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారాయన. రాజ్ఘాట్ ఆవరణలో గాంధీ విగ్రహం లేకపోవడంతో ఇంతకాలం లోటుగా కనిపించేదని.. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









