ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

- October 02, 2017 , by Maagulf
ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశం నలుమూలల నుంచి.. విదేశాల నుంచి రాజ్‌ఘాట్‌కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారాయన. రాజ్‌ఘాట్ ఆవరణలో గాంధీ విగ్రహం లేకపోవడంతో ఇంతకాలం లోటుగా కనిపించేదని.. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com