బహ్రైన్ లో 2011 నుండి వెలికితీసిన ‘అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలు’ : 450

- November 02, 2015 , by Maagulf
బహ్రైన్ లో 2011 నుండి వెలికితీసిన ‘అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలు’ : 450

బహ్రైన్ లో 2011 నుండి ఇప్పటి వరకు 450 అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు వెలికితీసినట్టు,  దేశ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హస్సన్, ద మనామా డైలాగ్ 2015 యొక్క ప్రత్యేక సమావేశంలోప్రకటించారు. అంటే కాకుండా, బాంబు పేలుడు సంఘటన వల్ల నలుగురు బహ్రైన్ పౌరులు, ఏడుగురు విస్ఫోటన నిపుణులు, పదకొండు మంది పోలీసు వారితో సహా  మొత్తం 22మంది  మరణించారని, ఐతే తీవ్రవాద వ్యతిరేక చర్యల వలన ఈ సంవత్సరం, వాటి సంఖ్య తగ్గినట్టు కూడా తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com