బహ్రైన్ లో 2011 నుండి వెలికితీసిన ‘అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలు’ : 450
- November 02, 2015
బహ్రైన్ లో 2011 నుండి ఇప్పటి వరకు 450 అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు వెలికితీసినట్టు, దేశ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హస్సన్, ద మనామా డైలాగ్ 2015 యొక్క ప్రత్యేక సమావేశంలోప్రకటించారు. అంటే కాకుండా, బాంబు పేలుడు సంఘటన వల్ల నలుగురు బహ్రైన్ పౌరులు, ఏడుగురు విస్ఫోటన నిపుణులు, పదకొండు మంది పోలీసు వారితో సహా మొత్తం 22మంది మరణించారని, ఐతే తీవ్రవాద వ్యతిరేక చర్యల వలన ఈ సంవత్సరం, వాటి సంఖ్య తగ్గినట్టు కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







