శిబిరాల నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు: మున్సిపాలిటీ

- October 06, 2017 , by Maagulf
శిబిరాల నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు: మున్సిపాలిటీ

కువైట్ :  శిబిరాలను ఏర్పాటు చేసుకోవడంలో నిబంధనలను ఉల్లంఘించినవారికి  5,000 కువైట్ దినార్ల వరకు భారీ జరిమానాలు శిక్షగా ఉంటాయని కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్-మన్ఫోహి ఒక  పత్రికా ప్రకటనలో,చెప్పారు. లైసెన్స్ అనుమతి లేకుండా శిబిరాలను నిర్మించడం ఆయా ప్రాంతాలను కలుషితం చేయడం  మరియు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినవారు ఆయా శిక్షలకు పాత్రులవుతారని తెలిపారు.  పర్యావరణ పబ్లిక్ అథారిటీతో  మున్సిపాలిటీ కలసి క్యాంప్ లు ఏర్పాటుచేసుకొనే యజమానులకు వ్యతిరేకంగా ఉల్లంఘనలను నమోదు చేసుకోవటానికి సహకరిస్తుంది,గుడారాలు ఏర్పాటు చేసుకొనే ఔత్సాహికులందరు చట్టంకు కట్టుబడి ఉండాలని , పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఏ రకమైన  చర్యలకు పాల్పడరాదని  డైరెక్టర్ సూచించారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com