శిబిరాల నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు: మున్సిపాలిటీ
- October 06, 2017
కువైట్ : శిబిరాలను ఏర్పాటు చేసుకోవడంలో నిబంధనలను ఉల్లంఘించినవారికి 5,000 కువైట్ దినార్ల వరకు భారీ జరిమానాలు శిక్షగా ఉంటాయని కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్-మన్ఫోహి ఒక పత్రికా ప్రకటనలో,చెప్పారు. లైసెన్స్ అనుమతి లేకుండా శిబిరాలను నిర్మించడం ఆయా ప్రాంతాలను కలుషితం చేయడం మరియు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినవారు ఆయా శిక్షలకు పాత్రులవుతారని తెలిపారు. పర్యావరణ పబ్లిక్ అథారిటీతో మున్సిపాలిటీ కలసి క్యాంప్ లు ఏర్పాటుచేసుకొనే యజమానులకు వ్యతిరేకంగా ఉల్లంఘనలను నమోదు చేసుకోవటానికి సహకరిస్తుంది,గుడారాలు ఏర్పాటు చేసుకొనే ఔత్సాహికులందరు చట్టంకు కట్టుబడి ఉండాలని , పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఏ రకమైన చర్యలకు పాల్పడరాదని డైరెక్టర్ సూచించారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







