అక్టోబర్‌ 7 వరకు అల్‌ మక్తా బ్రిడ్జి మూసివేత

- October 06, 2017 , by Maagulf
అక్టోబర్‌ 7 వరకు అల్‌ మక్తా బ్రిడ్జి మూసివేత

అబుదాబీలోని అల్‌ మక్తా బ్రిడ్జిని కొంతమేర మూసివేస్తున్నారు. అక్టోబర్‌ 7 వరకు మెయిన్‌టెన్స్‌ వర్క్స్‌లో భాగంగా ఈ పాక్షిక మూసివేత అమల్లో ఉంటుంది. పాక్షిక మూసివేత కారణంగా ఇటువైపుగా వచ్చే వాహనదారులు వేగాన్ని తగ్గించాలని అబుదాబీ పోలీసులు చెబుతున్నారు. అల్‌ మక్తా బ్రిడ్జిపై రెండు పాక్షిక లేన్లను గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తారు. ఆర్‌టిఎ, మరో ప్రకటన కూడా చేసింది. షార్జా రోడ్డు పాక్షికంగా అక్టోబర్‌ 10 వరకూ మూసివేయబడ్తుంది. రిపెయిర్‌ వర్క్స్‌ జరుగుతున్నాయిక్కడ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com