అక్టోబర్ 7 వరకు అల్ మక్తా బ్రిడ్జి మూసివేత
- October 06, 2017
అబుదాబీలోని అల్ మక్తా బ్రిడ్జిని కొంతమేర మూసివేస్తున్నారు. అక్టోబర్ 7 వరకు మెయిన్టెన్స్ వర్క్స్లో భాగంగా ఈ పాక్షిక మూసివేత అమల్లో ఉంటుంది. పాక్షిక మూసివేత కారణంగా ఇటువైపుగా వచ్చే వాహనదారులు వేగాన్ని తగ్గించాలని అబుదాబీ పోలీసులు చెబుతున్నారు. అల్ మక్తా బ్రిడ్జిపై రెండు పాక్షిక లేన్లను గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తారు. ఆర్టిఎ, మరో ప్రకటన కూడా చేసింది. షార్జా రోడ్డు పాక్షికంగా అక్టోబర్ 10 వరకూ మూసివేయబడ్తుంది. రిపెయిర్ వర్క్స్ జరుగుతున్నాయిక్కడ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







