సౌదీ రాయల్ ప్యాలెస్పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి
- October 08, 2017
సౌదీ: ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతను కలిగి ఉండే సౌదీ రాయల్ ప్యాలెస్పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, గ్రానేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని..వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హ్యుందాయ్ కారులో దూసుకువచ్చిన ఆ వ్యక్తి..వచ్చి రావడంతోనే కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యే లోపు నష్టం జరిగిపోయిందని అయితే ఆ వెంటనే దుండగుడిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. తాజా దాడితో జెడ్డాలో హైఅలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







