జాక్పాట్ కొట్టేసిన ప్రణయ్
- October 10, 2017
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్పాట్ కొట్టాడు. స్టార్ ప్లేయర్స్ సింధు,సైనా, శ్రీకాంత్లను వెనక్కి నెట్ట్ ఏకంగా 62 లక్షల ధర పలికాడు. కొత్తగా లీగ్లోకి వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రణయ్ని వేలంలో దక్కించుకుంది. ప్రణయ్ తర్వాత సమీర్వర్మ 52 లక్షలు, అజయ్ జయరామ్ 45 లక్షలు పలికారు. సింధు, సైనా, శ్రీకాంత్లను గత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడంతో వారు వేలంలోకి రాలేదు. అయితే గత సీజన్ ధర కంటే 25 శాతం ఎక్కువ వీరికి దక్కనుంది. కాగా డిసెంబర్లో పిబీఎల్ సీజన్ మొదలుకానుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







