షార్జాలో 120 హైబ్రిడ్ ట్యాక్సీలు
- October 10, 2017రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) షార్జా, ట్యాక్సీ ఫ్లీట్ని హైబ్రిడ్ క్యాబ్స్గా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. పొల్యూషన్ని తగ్గించేందుకోసం ఈ హైబ్రిడ్ పద్ధతిలోకి సాధారణ ట్యాక్సీలను మార్చుతున్నారు. పెట్రోల్తో నడిచే 120 ట్యాక్సీలను హైబ్రిడ్ పద్ధతిలోకి మార్చుతున్నారు. 2015లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటికే 25 ట్యాక్సీల కన్వర్షన్, ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. ఈ ఏడాది చివరినాటికి 200 ట్యాక్సీలను హైబ్రిడ్ క్యాబ్స్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. హైబ్రిడ్ ట్యాక్సీలు పెట్రోల్తోపాటు, ఎలక్ట్రిసిటీతోనూ పనిచేస్తాయి. భద్రత పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటి కోసం. అత్యంత సురక్షితమైనవిగా అధికారులు వీటి గురించి చెబుతున్నారు. 30 శాతం పెట్రోల్ వాడకం తగ్గించడం, అలాగే 40 శాతం కార్బన్ ఎమిషన్స్ తగ్గించడమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్ కార్స్పై ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు