షార్జాలో 120 హైబ్రిడ్ ట్యాక్సీలు
- October 10, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) షార్జా, ట్యాక్సీ ఫ్లీట్ని హైబ్రిడ్ క్యాబ్స్గా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. పొల్యూషన్ని తగ్గించేందుకోసం ఈ హైబ్రిడ్ పద్ధతిలోకి సాధారణ ట్యాక్సీలను మార్చుతున్నారు. పెట్రోల్తో నడిచే 120 ట్యాక్సీలను హైబ్రిడ్ పద్ధతిలోకి మార్చుతున్నారు. 2015లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటికే 25 ట్యాక్సీల కన్వర్షన్, ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. ఈ ఏడాది చివరినాటికి 200 ట్యాక్సీలను హైబ్రిడ్ క్యాబ్స్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. హైబ్రిడ్ ట్యాక్సీలు పెట్రోల్తోపాటు, ఎలక్ట్రిసిటీతోనూ పనిచేస్తాయి. భద్రత పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటి కోసం. అత్యంత సురక్షితమైనవిగా అధికారులు వీటి గురించి చెబుతున్నారు. 30 శాతం పెట్రోల్ వాడకం తగ్గించడం, అలాగే 40 శాతం కార్బన్ ఎమిషన్స్ తగ్గించడమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్ కార్స్పై ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







