పాపం జుహీ చావ్లా
- October 11, 2017
జనరల్ నాలెడ్జ్ విషయంలో బాలీవుడ్ యువ తార అలియా భట్ ఎంత అభాసుపాలైన సంగతి తెలిసిందే. మన దేశ ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు ప్రతిభా పాటిల్ అని చెప్పి అప్పట్లో చాలా సెటైర్లు ఎదురుకుంది అలియా.ఇప్పుడు జుహీ చావ్లా కూడా ఇలానే బుక్ అయ్యింది.
వివరల్ల్కి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియిన్ పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంపై చావ్లా స్పందించింది. కోర్టు తీర్పును హర్షిస్తు.. ''ఢిల్లీ సుప్రీం కోర్టు బహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నవంబరు 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం ఉండాల్సిందే. ఈ దీపావళిని ప్రేమ, ఆప్యాయతలతో జరుపుకోండి'' అని ట్వీట్ చేసింది.
అయితే ట్వీట్ లో చిన్న పొరపాటు వుంది. ఢిల్లీ సుప్రీంకోర్టు అని రాసింది జుహీ. దీంతో ఢిల్లీకి ఎప్పుడు సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు అంటూ సెటర్ల పై సెటర్లు వేస్తున్నారు నెటిజన్స్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







