అటవీశాఖ అనుసంధానంతో చేపడుతున్న ఉపాధి హామీ పనులపై మంత్రి లోకేష్‌

- October 11, 2017 , by Maagulf
అటవీశాఖ అనుసంధానంతో చేపడుతున్న ఉపాధి హామీ పనులపై మంత్రి లోకేష్‌

అటవీశాఖ అనుసంధానంతో చేపడుతున్న ఉపాధి హామీ పనులపై మంత్రి లోకేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబులు హాజరయ్యారు. సమావేశంలో నర్సరీలు, ట్రెంచ్‌ల నిర్మాణం, చెక్‌ డ్యామ్‌లు, రాక్‌ ఫిల్‌ డ్యామ్‌లు తదితర అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com