బురైమిలో ఒకరు మృతి..ఇరువురికి గాయాలు
- October 11, 2017
మస్కట్ : బురైమి గవర్నరేట్ లో మహాదా యొక్క విలాయట్ లో ఫలాజ్ నిర్వహణలో భాగంగా జరిపిన త్రవ్వకాల్లో ఒక వ్యక్తి మరణించారని మరియు ఇద్దరు గాయపడ్డారని పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ ప్రకటించారు.అబ్దుల్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ కి చెంది విపత్తు నివారణ జట్టు మరియు అంబులెన్స్ బృందాన్ని ప్రమాద స్థలానికి వెంటనే పంపింది. ఈ తరహా పనిలో ప్రమాదాలు నివారించడానికి డ్రిల్లింగ్ పనిని చేపట్టేటప్పుడు ముందుగా భద్రతా విధానాలకు అనుగుణంగా సంస్థల మరియు వ్యాపారాల యజమానులు వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







