భాగ్యనగరంలో జోరుగా టీ20 టికెట్ల అమ్మకాలు
- October 12, 2017రేపు ఆసీస్- భారత్ల మధ్య జరిగే మూడో టీ20 కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి నగరంలోని జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇస్తున్నారు. దీంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. కీలక మ్యాచ్ కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పలువురు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!