నోల్ కార్డులతో ఫుడ్, ఎటర్టైన్మెంట్ కూపన్స్
- October 12, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఎన్ఓఎల్ కార్డులకు సంబంధించి లాయల్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించనుంది. ఎన్ఓఎల్ ప్లస్ ప్రోగ్రామ్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఎన్ఓఎల్ కార్డులకు ఈ కొత్త విధానం ద్వారా పాజిటివ్ పాయింట్స్ అందుతాయి. వీటిని కూపన్లు లేదా వోచర్లుగా మార్చుకోవచ్చు. కేఫ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్లో వాటిని వినియోగించడానికి వీలుంటుంది. ఆర్టిఎ కార్పొరేట్ టెక్నాలసీ సపోర్ట్ సర్వీస్ సెక్టార్- ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఖాలిద్ అల్ అవధి మాట్లాడుతూ, తొలిసారిగా ఎన్ఓల్ కార్డుదారులకు లాయల్టీ పాయింట్స్ అందించే విధానాన్ని అమలులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్ఓఎల్ కార్డుల ద్వారా మెట్రో, పబ్లిక్ బస్లు, ట్రామ్, మెరైన్ ట్రాన్స్పోర్ట్ మీన్స్, పార్కింగ్, ఎతిహాద్ మ్యూజియం / పబ్లిక్ పార్క్ల విజిటింగ్ వంటివాటికి ఉపయోగిస్తే దానికి అనుగుణంగా లాయల్టీ పాయింట్లు వినియోగదారులకు చేరతాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







