ఇల్లీగల్ ఫిషింగ్: పెరుగుతున్న ఉల్లంఘనులు
- October 12, 2017
మస్కట్: ఒమనీ జలాల్లో అక్రమంగా ఫిషింగ్ చేపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య పావు శాతం ఎక్కువగా నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ - ఫిషింగ్ ఉల్లంఘనల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం ఉండటంలేదు. వాటర్ రీసోర్సెస్ని రక్షించుకోవడం, అందులోని మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను కొన్ని నిబంధనల్ని మినిస్ట్రీ అమల్లోకి తెచ్చింది. అయితే ఉల్లంఘనులు మాత్రం యధాతథంగా నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు. 2015లో మొత్తం 1,504 మంది ఉల్లంఘనులు ఉంటే, ఆ సంఖ్య 2016 నాటికి ఏకంగా 1904కి పెరిగింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







