బాణసంచా కాల్చుకోవడం పై హైకోర్టు ఆంక్షలు

- October 13, 2017 , by Maagulf
బాణసంచా కాల్చుకోవడం పై హైకోర్టు ఆంక్షలు

పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రజలు దీపావళి సందర్భంగా పాటించవలసిన నిబంధనలను హైకోర్టు ప్రకటించింది. దీపావళినాడు సాయంత్రం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే బాణసంచాను కాల్చుకోవాలని తెలిపింది. వ్యాపారులకు తాత్కాలిక లైసెన్సుల జారీ చేయడానికి పాటించవలసిన నిబందనలను కూడా ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ ఏడాదికే వర్తిస్తాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com