కాపు కార్పొరేషన్ నుంచి ఎండీ తొలగింపు
- October 15, 2017
కాపు కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఎండీ ఆర్. అమరేంద్రకుమార్ ను ప్రభుత్వం తొలగించింది. మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. నిధుల వినియోగం, పథకాల అమలులో అమరేంద్రకుమార్ పై గతంలో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై నిష్పక్షపాత విచారణకు విశాంత్ర ఐఏఎస్ అధికారి చక్రపాణితో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







