హఫీజ్ సయీద్ పై ఉగ్రవాద చార్జీలు ఉపసంహరించుకున్న పాక్ గవర్నమెంట్
- October 15, 2017
పాకిస్థాన్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవ(జేయూడీ )చీఫ్ హఫీజ్ సయీద్ పై టెర్రరిజం అభియోగాలను ఉఫసంహరించుకుంది. ఈ మేరకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం పాకిస్థాన్ సుప్రీం కోర్టు రివ్యూ బోర్డుకు ఈ రోజు తెలియజేసింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను ఉగ్ర వాద అభియోగాలపై గత కొంత కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నేడు ఆ అభియోగాలను ఉపసంహరించుకోవడంతో హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విముక్తుడు కావడానికి మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







