హఫీజ్ సయీద్ పై ఉగ్రవాద చార్జీలు ఉపసంహరించుకున్న పాక్ గవర్నమెంట్
- October 15, 2017
పాకిస్థాన్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవ(జేయూడీ )చీఫ్ హఫీజ్ సయీద్ పై టెర్రరిజం అభియోగాలను ఉఫసంహరించుకుంది. ఈ మేరకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం పాకిస్థాన్ సుప్రీం కోర్టు రివ్యూ బోర్డుకు ఈ రోజు తెలియజేసింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను ఉగ్ర వాద అభియోగాలపై గత కొంత కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నేడు ఆ అభియోగాలను ఉపసంహరించుకోవడంతో హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విముక్తుడు కావడానికి మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం







