పెరగనున్నవిమాన టికెట్ల ధరలు - అక్రమ ప్రవాసీయులకు హెచ్చరిక
- November 04, 2015
అక్రమ ప్రవాసీయులకు ఇవ్వబడిన ఆరునెలల క్షమాభిక్ష కాలవ్యవధి, జూలై 1 తో ప్రారంభమై, ఈ డిసెంబరు 31 తో ముగియనున్నందున, విమాన ప్రయాణ రెట్లు కూడా పెరగనున్న నేపధ్యంలో వారు తమ విమాన టికెట్లను త్వరగా బుక్ చేసుకోవలసిందిగా బహ్రైన్ లేబర్ మార్కెట్ రెగ్యు లేటరి అధారిటీ (LMRA ) చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఔసామా అల్ అబ్సి హితవు పలికారు. ఇంకా ప్రవాసీయులు మరింత డబ్బు సంపాదించడానికి ఆఖరి నిముషం వరకు వాయిదా వేస్తారని, ఆఖరి నిముషంలో సీట్ల కొరత ఏర్పడి ప్రయాణం రద్దు కాకుండా ఉండాలంటే వారు సమయానుకూలంగా వ్యవహరించాలని; ఐతే డిసెంబర్ 31 తరువాత ఏ కారణం చేతనైనా వెళ్ళలేక ఉండిపోయిన అక్రమ నివాసులపై వేటు విధించవలసి ఉంటుందని వారు తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు.,
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







