మంత్రులను పధక రచన చేయమని ఉత్తర్వులిచ్చిన కతార్ ఎమిర్
- November 04, 2015
బుధవారం జరిగిన సలహా మండలి 44వ సాధారణ సమావేశంలో, హిజ్ హైనెస్ ఎమిర్ వారు సెలవిచ్చిన మార్గదర్శకాలను అమలుజరపడానికి ఏకీకృత సమగ్ర దృష్టితో పధక రచన చేయవలసిందిగా ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్-థాని మంత్రివర్గానికి సూచన లిచ్చారు. ‘గ్లోబల్ కాoపిటిటివ్ నెస్ రిపోర్ట్ ఫర్ 2015’ నివేదిక ప్రకారం 61 అత్యాధునిక దేశాల్లో కతార్ 13 వ స్థానంలో నిలవడంలో ఆర్ధిక పనితనం, ప్రభుత్వ దక్షత, మరియు వాణిజ్య రంగ అభివృద్ధి వంటి ఫలితలను సాధించినందుకు మంత్రివర్గాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









