మంత్రులను పధక రచన చేయమని ఉత్తర్వులిచ్చిన కతార్ ఎమిర్
- November 04, 2015
బుధవారం జరిగిన సలహా మండలి 44వ సాధారణ సమావేశంలో, హిజ్ హైనెస్ ఎమిర్ వారు సెలవిచ్చిన మార్గదర్శకాలను అమలుజరపడానికి ఏకీకృత సమగ్ర దృష్టితో పధక రచన చేయవలసిందిగా ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్-థాని మంత్రివర్గానికి సూచన లిచ్చారు. ‘గ్లోబల్ కాoపిటిటివ్ నెస్ రిపోర్ట్ ఫర్ 2015’ నివేదిక ప్రకారం 61 అత్యాధునిక దేశాల్లో కతార్ 13 వ స్థానంలో నిలవడంలో ఆర్ధిక పనితనం, ప్రభుత్వ దక్షత, మరియు వాణిజ్య రంగ అభివృద్ధి వంటి ఫలితలను సాధించినందుకు మంత్రివర్గాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







