షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన షేక్ సుల్తాన్
- November 04, 2015
షార్జా ఎక్స్పో సెంటర్ లో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను డా. షేక్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రెండు పవిత్ర మసీదుల ధర్మకర్తకు సలహాదారు మరియు మక్కా ప్రావిన్సు గవర్నర్ - కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజ కుటుంబీకులు, విద్యా మరియు సాహితీ వేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరబ్ సంస్కృతిని పెంపొందించి, సంరక్షించేందుకు తీసుకున్న చర్యలకు గాను షేక్ సుల్తాన్ వారికి ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైజల్ - "సుల్తాన్ ఆఫ్ కల్చర్ " బిరుదునిస్తూ, షార్జా వెలుగుల ప్రస్థానం దిశగా సగోపోతోందని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









