షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన షేక్ సుల్తాన్

- November 04, 2015 , by Maagulf
షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన షేక్ సుల్తాన్

షార్జా ఎక్స్పో సెంటర్ లో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను డా. షేక్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రెండు పవిత్ర మసీదుల ధర్మకర్తకు సలహాదారు మరియు మక్కా ప్రావిన్సు గవర్నర్ - కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజ కుటుంబీకులు, విద్యా మరియు సాహితీ వేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరబ్ సంస్కృతిని పెంపొందించి, సంరక్షించేందుకు తీసుకున్న చర్యలకు గాను షేక్ సుల్తాన్ వారికి ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైజల్ -  "సుల్తాన్ ఆఫ్ కల్చర్ "  బిరుదునిస్తూ, షార్జా వెలుగుల ప్రస్థానం దిశగా సగోపోతోందని కితాబిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com