షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన షేక్ సుల్తాన్
- November 04, 2015
షార్జా ఎక్స్పో సెంటర్ లో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను డా. షేక్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రెండు పవిత్ర మసీదుల ధర్మకర్తకు సలహాదారు మరియు మక్కా ప్రావిన్సు గవర్నర్ - కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజ కుటుంబీకులు, విద్యా మరియు సాహితీ వేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరబ్ సంస్కృతిని పెంపొందించి, సంరక్షించేందుకు తీసుకున్న చర్యలకు గాను షేక్ సుల్తాన్ వారికి ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైజల్ - "సుల్తాన్ ఆఫ్ కల్చర్ " బిరుదునిస్తూ, షార్జా వెలుగుల ప్రస్థానం దిశగా సగోపోతోందని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







