మగధీర ను మర్చిపోయి షాక్ ఇచ్చిన కాజల్
- October 18, 2017
హీరోయిన్ గా థర్టీ ప్లస్ లోపడి కెరీర్ కంటిన్యూ చేయడం ఆషామాషీ కాదు. సౌత్ లో ఈ లిస్ట్ లో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ ఇయర్ తెలుగులో ఖైదీ నెం 150, నేనే రాజు లతో మళ్ళీ ఫామ్ అందుకుంది. టెంపర్ మూవీ తర్వాత ఇక కాజల్ కష్టమే అని గాసిప్స్ వచ్చినా తెలుగు తమిళ్ ల్లో బానే సెట్ అయింది.
ఇక అసలు విషయానికొస్తే అదిరింది అనే డబ్ మూవీ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకొస్తున్న కాజల్ ఓ ఇంటర్యూ లో తన కెరీర్ బెస్ట్ "వివేకం" అని చెప్పి షాక్ ఇచ్చిందట. అజిత్ హీరోగా వచ్చి ప్లాప్ అయిన ఈ మూవీలో తన రోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకున్నా కాజల్ ఎందుకలా చెప్పిందో సస్పెన్స్ అని టాక్. తెలుగులో తన బెస్ట్ ఫిల్మ్స్.. మిస్టర్ పెర్ఫెక్ట్, బాద్ షా, నేనేరాజు నేనేమంత్రి అనేసి మగధీర ను మర్చిపోయిందని కామెంట్స్ వస్తున్నాయ్. తెలుగులో కాజల్ ఇపుడు కళ్యాణ్ రామ్ జోడీగా ఎం ఎల్ ఏ మూవీ చేస్తుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









