మగధీర ను మర్చిపోయి షాక్ ఇచ్చిన కాజల్
- October 18, 2017
హీరోయిన్ గా థర్టీ ప్లస్ లోపడి కెరీర్ కంటిన్యూ చేయడం ఆషామాషీ కాదు. సౌత్ లో ఈ లిస్ట్ లో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ ఇయర్ తెలుగులో ఖైదీ నెం 150, నేనే రాజు లతో మళ్ళీ ఫామ్ అందుకుంది. టెంపర్ మూవీ తర్వాత ఇక కాజల్ కష్టమే అని గాసిప్స్ వచ్చినా తెలుగు తమిళ్ ల్లో బానే సెట్ అయింది.
ఇక అసలు విషయానికొస్తే అదిరింది అనే డబ్ మూవీ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకొస్తున్న కాజల్ ఓ ఇంటర్యూ లో తన కెరీర్ బెస్ట్ "వివేకం" అని చెప్పి షాక్ ఇచ్చిందట. అజిత్ హీరోగా వచ్చి ప్లాప్ అయిన ఈ మూవీలో తన రోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకున్నా కాజల్ ఎందుకలా చెప్పిందో సస్పెన్స్ అని టాక్. తెలుగులో తన బెస్ట్ ఫిల్మ్స్.. మిస్టర్ పెర్ఫెక్ట్, బాద్ షా, నేనేరాజు నేనేమంత్రి అనేసి మగధీర ను మర్చిపోయిందని కామెంట్స్ వస్తున్నాయ్. తెలుగులో కాజల్ ఇపుడు కళ్యాణ్ రామ్ జోడీగా ఎం ఎల్ ఏ మూవీ చేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









