మగధీర ను మర్చిపోయి షాక్ ఇచ్చిన కాజల్
- October 18, 2017
హీరోయిన్ గా థర్టీ ప్లస్ లోపడి కెరీర్ కంటిన్యూ చేయడం ఆషామాషీ కాదు. సౌత్ లో ఈ లిస్ట్ లో ఉన్న కాజల్ అగర్వాల్ ఈ ఇయర్ తెలుగులో ఖైదీ నెం 150, నేనే రాజు లతో మళ్ళీ ఫామ్ అందుకుంది. టెంపర్ మూవీ తర్వాత ఇక కాజల్ కష్టమే అని గాసిప్స్ వచ్చినా తెలుగు తమిళ్ ల్లో బానే సెట్ అయింది.
ఇక అసలు విషయానికొస్తే అదిరింది అనే డబ్ మూవీ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకొస్తున్న కాజల్ ఓ ఇంటర్యూ లో తన కెరీర్ బెస్ట్ "వివేకం" అని చెప్పి షాక్ ఇచ్చిందట. అజిత్ హీరోగా వచ్చి ప్లాప్ అయిన ఈ మూవీలో తన రోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకున్నా కాజల్ ఎందుకలా చెప్పిందో సస్పెన్స్ అని టాక్. తెలుగులో తన బెస్ట్ ఫిల్మ్స్.. మిస్టర్ పెర్ఫెక్ట్, బాద్ షా, నేనేరాజు నేనేమంత్రి అనేసి మగధీర ను మర్చిపోయిందని కామెంట్స్ వస్తున్నాయ్. తెలుగులో కాజల్ ఇపుడు కళ్యాణ్ రామ్ జోడీగా ఎం ఎల్ ఏ మూవీ చేస్తుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







