దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
- October 18, 2017
హైదరాబాద్: దీపావళి సందర్భంగా గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన... రంగురంగుల దీపాలను వెలిగించి ప్రజలు ఘనంగా పండుగ జరుపుకుంటారని అన్నారు. శాంతి, సామరస్యం, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో పండగ కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని దేవుడిని ప్రార్థించారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









