ఎన్నారై పాలసీ లాంచ్ - దుబాయ్ చేరుకున్న ప్రముఖులు
- October 20, 2017
దుబాయ్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్ర ప్రభుత్వం చే రూపుదిద్దుకున్న ఒకానొక శాఖ 'ఏపీఎన్ఆర్టీ'. ప్రపంచ నలుమూలల నివసిస్తున్న ప్రవాసీయులకు చేదోడుగా నిలుస్తోంది ఈ శాఖ. ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని ఈ శాఖ రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో రేపు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు దుబాయ్ విచ్చేసారు ఎన్నారై మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు. వీరికి ఎయిర్పోర్ట్ లో పుష్ప గుచ్చాలతో యూఏఈ , కువైట్ , సౌదీ కో ఆర్డినేటర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నారై పాలసీ ప్రతి ఎన్నారై కి ఉపయోగపడే విధంగా మలిచామని, అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







