సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 20, 2017ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ని సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా అక్టోబర్ 27న విడుదల కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఓ మంచి చిత్రం చూశామనే ఫీలింగ్ని ఈ చిత్రం ఇస్తుందని, సెన్సార్ సభ్యులు కూడా ఇదే అన్నారని చిత్రయూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..