తమిళనాడుకు చెందిన ఏడుగురు జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం

- October 20, 2017 , by Maagulf
తమిళనాడుకు చెందిన ఏడుగురు జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం

శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన ఏడుగురు జాలర్లను అరెస్టు చేసింది. నాటు పడవలో పంబన్‌నుంచి బయలుదేరి వెళ్లిన జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని పోలీసులు చెప్పారు. తలైమన్నార్‌ ద్వీపంలోని పోలీసులకు వారిని అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com