లండన్ పార్లమెంట్ అవార్డు అందుకున్నకన్నడ నటుడు
- October 21, 2017చాలెంజింగ్ స్టార్ దర్శన్ గురువారం లండన్ లో గ్లోబల్ డైవర్సిటీ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్లో లండన్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డును దక్షిణ భారత్లో తొలిసారిగా కన్నడ నటుడు అందుకుంటున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కుమారుడితో కలిసి లండన్ వెళ్లిన దర్శన్ ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
కన్నడ సినీ రంగంలో దర్శన్ సాధనను మెచ్చుకొని లండన్ ప్రభుత్వం ఈసారి సినిమా రంగంలో భారతదేశం నుంచి నటుడు దర్శన్ కు గౌరవ పురస్కారాన్ని అందించింది. లండన్ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన సాధకులను సన్మానిస్తున్నారు. లండన్ లో ఉన్న దర్శన్ కొడుకు వినీశ్తో తీసుకున్న ఫొటో ట్విటర్లో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు