అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐరాస సమావేశాలకు ఎంపీ రామ్మోహన్
- October 21, 2017అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 22నుంచి 28 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఎంపీ కింజరా పు రామ్మోహన్నాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రప్రభు త్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పార్లమెంట్సభ్యుడిని పంపాలని కేంద్రప్రభు త్వం కోరగా టీడీపీ అధిష్ఠానం రామ్మోహన్నాయుడును సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ ఆ మోదముద్ర వేసిం ది. గతంలో దివంగత ఎర్రంనాయుడు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన బాటలోనే తనయుడు రామ్మోహన్నాయుడు ఐరాస సమావేశాలకు ఎంపిక కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వె ల్లివిరుస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు