గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్

- November 05, 2015 , by Maagulf
గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో తెలంగాణవాసులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరించనున్నారు. అక్కడ చేపడుతోన్న సహాయక చర్యలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com