గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్
- November 05, 2015
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి గల్ఫ్లో తెలంగాణవాసులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరించనున్నారు. అక్కడ చేపడుతోన్న సహాయక చర్యలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







