గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్
- November 05, 2015
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి గల్ఫ్లో తెలంగాణవాసులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరించనున్నారు. అక్కడ చేపడుతోన్న సహాయక చర్యలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు









