యు. ఏ. ఈ. రోడ్లపై పొగమంచును గురించి హెచ్చరించే 'స్మార్ట్ టవర్స్'
- November 05, 2015
రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను నివారించడానికి యు. ఏ. ఈ. ప్రభుత్వ వ్యూహంలో భాగంగా అబుధాబి ట్రాఫిక్ అధారిటిస్ వారు ముఖ్యమైన రోడ్లపై డ్రైవర్లను పొగమంచును గురించి హెచ్చరించడానికి ఎలక్ట్రానిక్ స్మార్ట్ టవర్లను ఏర్పాటు చేయనుంది. అబుధాబి పట్టణ శివార్లలోని రహా బీచ్ లో ఇప్పటికే ఒక టవర్ ను ఏర్పాటు చేసామని, త్వరలో మరో 70 టవర్లను ఏర్పాటు చేయనున్నామని, పొగమంచు ఆవరించిన పరిస్థితులలో ఇవి రోడ్డు మరియు దృగ్గో చరత ప్రకారం వాహన్ చోదకునికి ఎలక్ట్రానిక్ సమాచారాన్ని అందజేస్తాయని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టనెంట్ జనరల్ సైఫ్ అల్ షాఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







