యు. ఏ. ఈ. రోడ్లపై పొగమంచును గురించి హెచ్చరించే 'స్మార్ట్ టవర్స్'
- November 05, 2015
రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను నివారించడానికి యు. ఏ. ఈ. ప్రభుత్వ వ్యూహంలో భాగంగా అబుధాబి ట్రాఫిక్ అధారిటిస్ వారు ముఖ్యమైన రోడ్లపై డ్రైవర్లను పొగమంచును గురించి హెచ్చరించడానికి ఎలక్ట్రానిక్ స్మార్ట్ టవర్లను ఏర్పాటు చేయనుంది. అబుధాబి పట్టణ శివార్లలోని రహా బీచ్ లో ఇప్పటికే ఒక టవర్ ను ఏర్పాటు చేసామని, త్వరలో మరో 70 టవర్లను ఏర్పాటు చేయనున్నామని, పొగమంచు ఆవరించిన పరిస్థితులలో ఇవి రోడ్డు మరియు దృగ్గో చరత ప్రకారం వాహన్ చోదకునికి ఎలక్ట్రానిక్ సమాచారాన్ని అందజేస్తాయని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టనెంట్ జనరల్ సైఫ్ అల్ షాఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









