యు. ఏ. ఈ. రోడ్లపై పొగమంచును గురించి హెచ్చరించే 'స్మార్ట్ టవర్స్'
- November 05, 2015
రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను నివారించడానికి యు. ఏ. ఈ. ప్రభుత్వ వ్యూహంలో భాగంగా అబుధాబి ట్రాఫిక్ అధారిటిస్ వారు ముఖ్యమైన రోడ్లపై డ్రైవర్లను పొగమంచును గురించి హెచ్చరించడానికి ఎలక్ట్రానిక్ స్మార్ట్ టవర్లను ఏర్పాటు చేయనుంది. అబుధాబి పట్టణ శివార్లలోని రహా బీచ్ లో ఇప్పటికే ఒక టవర్ ను ఏర్పాటు చేసామని, త్వరలో మరో 70 టవర్లను ఏర్పాటు చేయనున్నామని, పొగమంచు ఆవరించిన పరిస్థితులలో ఇవి రోడ్డు మరియు దృగ్గో చరత ప్రకారం వాహన్ చోదకునికి ఎలక్ట్రానిక్ సమాచారాన్ని అందజేస్తాయని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టనెంట్ జనరల్ సైఫ్ అల్ షాఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







