సుష్మా స్వరాజ్ను కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి
- October 25, 2017
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ బుధవారం సుష్మా స్వరాజ్ను కలిశారు. పాకిస్తాన్ పర్యటన తర్వాత నేరుగా భారత్ చేరకున్న ఆయన ఇవాళ ఉదయం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ను కూడా కలుసుకున్నారు. అంతకముందు ఆయన రాజ్ఘాట్లో బాపూజీ సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మూడు రోజుల పాటు టిల్లర్సన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో ద్వేపాక్షిక వాణిజ్య సంబంధాలపై రెండు దేశాలు పలు నిర్ణయాలు తీసుకోనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







