సుష్మా స్వరాజ్‌ను కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి

- October 25, 2017 , by Maagulf
సుష్మా స్వరాజ్‌ను కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ బుధవారం సుష్మా స్వరాజ్‌ను కలిశారు. పాకిస్తాన్ పర్యటన తర్వాత నేరుగా భారత్ చేరకున్న ఆయన ఇవాళ ఉదయం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌ను కూడా కలుసుకున్నారు. అంతకముందు ఆయన రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మూడు రోజుల పాటు టిల్లర్సన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో ద్వేపాక్షిక వాణిజ్య సంబంధాలపై రెండు దేశాలు పలు నిర్ణయాలు తీసుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com