లండన్లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
- October 25, 2017
లండన్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా ఉన్నారు. రెండో రోజైన బుధవారం నార్మన్ ఫోస్టర్ రూపకర్తలతో సమాలోచనలు, వరుస ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూకే మంత్రి ప్రీతి పాటెల్ చంద్రబాబును కలిసారు. ఏపీ రాజధాని నిర్మాణం, పాలనా సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం గురించి చంద్రబాబు వివరించారు. ఐరోపా, యూకేలలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను, ఏపీకి అందించడంలో సహకరించాలని యూకే మంత్రిని చంద్రబాబు కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







