లండన్‌లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

- October 25, 2017 , by Maagulf
లండన్‌లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

లండన్‌లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా ఉన్నారు. రెండో రోజైన బుధవారం నార్మన్‌ ఫోస్టర్‌ రూపకర్తలతో సమాలోచనలు, వరుస ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూకే మంత్రి ప్రీతి పాటెల్ చంద్రబాబును కలిసారు. ఏపీ రాజధాని నిర్మాణం, పాలనా సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం గురించి చంద్రబాబు వివరించారు. ఐరోపా, యూకేలలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను, ఏపీకి అందించడంలో సహకరించాలని యూకే మంత్రిని చంద్రబాబు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com