గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు
- October 25, 2017
ఈనెల 28న కంచ ఐలయ్యకు విజయవాడ సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆర్యవైశ్యుల.. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని పోలీసుల నిర్ణయించారు. గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు కానుంది. జింఖానా గ్రౌండ్స్లో సభలు నిర్వహించేందుకు ఐలయ్య, ఆర్యవైశ్యుల వర్గాలు అనుమతి కోరాయి. ఈ నేపథ్యంలో కుల, మత వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీస్ అధికారులు ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







