వచ్చే వారం నుంచి ట్రాఫిక్ జరిమానాలు కఠినతరం
- October 26, 2017
కువైట్ : వచ్చే వారం నుంచి కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పరిపాలన విధానాన్ని కఠినతరం చేయాలని నిర్ణయం డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సబహ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడటం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్లను ఉపయోగించకపోతే వాహనచోదకుని నుంచి వాహనం తీసుకొని రెండు నెలల పాటు అధికారులు స్వాధీనం చేసుకొంటారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు కానీ చోట వాహనాలను పార్కింగ్ చేస్తే లేదా పేవ్మెంట్ల మీద కార్లు నిలిపి ట్రాఫిక్ అడ్డుతగలేదం లేదా ఇతర వాహనాలను అడ్డుకోవడం శాతం తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. వారి వాహనాన్ని రెండు నెలలు పాటు అధికారులచే స్వాధీనం చేసుకోబడుతుంది. వేగ పరిమితిని మించి వేగంగా డ్రైవింగ్ చేసేన వాహనచోదకుల కార్లు కూడా రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









