జెబెల్ జైస్లో త్రీడీ మ్యూజికల్ ఈవెంట్
- October 27, 2017
రస్ అల్ ఖైమా
యూఏఈలో టాలెస్ట్ పీక్ అయిన జబెల్ జైస్, భారీ మ్యూజిక్ ఈవెంట్కి కేరాఫ్ అడ్రస్ కానుంది. అక్టోబర్ 27 శుక్రవారం 'వివాల్డియానో - సిటీ ఆఫ్ మిర్రర్స్' పేరుతో గ్లోబల్ సెన్సేషన్ అనదగ్గ స్థాయిలో అవార్డ్ విన్నింగ్ జెక్ మ్యూజీషియన్, ఫిలిం కంపోజర్ మిఖాయిల్ డ్వోరాక్తో ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తున జరిగే ఈ అద్భుతమైన లైవ్ మ్యూజిక్ ప్రదర్శన సంగీత ప్రియుల్ని అలరించనుంది. రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎకెటిడిఎ) ఈ ఈవెంట్ని నిర్వహిస్తోంది. మ్యూజిక్ ఈవెంట్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా, ఇందుకోసం జబెల్ జైస్ వైపు వెళ్ళే రోడ్డు మార్గాల్ని మూసివేస్తున్నారు. సాయంత్రం 4.30 నిమిషాలకు ఈవెంట్కి డోర్స్ ఓపెన్ కానున్నాయి. సాయంత్రం 6.45 నిమిషాలతో ఎంట్రీ క్లోజ్ అవుతుంది. కార్ పార్కింగ్ నుంచి ఈవెంట్ జరిగే ప్రాంతానికి ఆఖరి షటిల్ 6.30కి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







