కువైట్లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా
- October 27, 2017
కువైట్ : ' చీకులున్నాయా ...చిప్స్ ఉన్నాయా ? నాటు కోడి లెగ్స్ ఉన్నాయా ? అని కువైట్ లో పాట పాడినా శిక్షలు ..జరిమానాలు విధించేలా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, వాతావరణ కాలుష్య కారకాలపై కువైట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.. ఇందులో భాగంగా కువైట్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మాంసాహారాన్ని గ్రిల్ల్డ్ ఫ్రై లుగా మంటలపై కాల్చేందుకు ఉపయోగించే పొయ్యిలపై నిషేధాన్ని విధించింది. కువైట్లో బీచ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారాన్ని కాల్చేందుకు ఈ పొయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా మాంసాహారాన్ని కాల్చే పొయ్యిల ద్వారా వాతావరణం కాలుష్యం అవుతోందని కువైట్ వాతావరణ, ప్రజారోగ్య శాఖ తేల్చిచెప్పింది. దేశంలో ఈ పొయ్యిలను వాడితే 10వేల కువైట్ దీనార్ల( 21 లక్షల 48వేల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







