కువైట్లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా
- October 27, 2017కువైట్ : ' చీకులున్నాయా ...చిప్స్ ఉన్నాయా ? నాటు కోడి లెగ్స్ ఉన్నాయా ? అని కువైట్ లో పాట పాడినా శిక్షలు ..జరిమానాలు విధించేలా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, వాతావరణ కాలుష్య కారకాలపై కువైట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.. ఇందులో భాగంగా కువైట్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మాంసాహారాన్ని గ్రిల్ల్డ్ ఫ్రై లుగా మంటలపై కాల్చేందుకు ఉపయోగించే పొయ్యిలపై నిషేధాన్ని విధించింది. కువైట్లో బీచ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారాన్ని కాల్చేందుకు ఈ పొయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా మాంసాహారాన్ని కాల్చే పొయ్యిల ద్వారా వాతావరణం కాలుష్యం అవుతోందని కువైట్ వాతావరణ, ప్రజారోగ్య శాఖ తేల్చిచెప్పింది. దేశంలో ఈ పొయ్యిలను వాడితే 10వేల కువైట్ దీనార్ల( 21 లక్షల 48వేల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు