వరంగల్ పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు
- November 07, 2015
వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన శనివారం 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు పసునూరి దయాకర్ (టీఆర్ఎస్), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), నల్లా సూర్యప్రకాశరావు (వైఎస్సార్సీపీ), దేవయ్య (ఎన్డీఏ) , వినోద్ కుమార్ (వామపక్షాలు) పోటీపడుతున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన విజయరామారావు, కొండేటి శ్రీధర్, రాజారపు ప్రతాప్, బొచ్చు సమ్మయ్య నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. కోడలు, మనవళ్ల మృతి నేపథ్యంలో పోటీ నుంచి వైదొలగిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









