పెరిగిన మత్తుపదార్థాల దుర్వినియోగదారుల సంఖ్య

- November 01, 2017 , by Maagulf
పెరిగిన మత్తుపదార్థాల దుర్వినియోగదారుల సంఖ్య

కువైట్: దేశంలో మత్తుపదార్థాల దుర్వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని  మాదక ద్రవ్యాల   దుర్వినియోగదారుల వాడకందారుల గూర్చి అరబ్ ఫెడరేషన్ యొక్క సెక్రెటరీ జనరల్ తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2016 సంవత్సరంలో 1,440 మంది మాదకద్రవ్య దుర్వినియోగదారులు మరియు అక్రమ రవాణాదారులు అరెస్టు కాబడ్డారని పేర్కొంది. అలాగే  అక్టోబర్ 2017 వరకు ఓవర్ డోస్ ఫలితంగా మరణించినవారు 40 మంది వరకు ఉన్నారని ఆ కేసులు నమోదు కాగా, మరో 7 గురు ఆత్మహత్యలు చేసుకొన్నా కేసులు నమోదుకాబడ్డాయని తెలిపారు. ఈ సంఖ్య గత సంవత్సరం లెక్కల నుండి 30 శాతం వరకు  పెరిగింది. అరబ్ ఫెడరేషన్ ఫర్ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్సషన్ అనేక సంవత్సరాల క్రితం అరబ్ లీగ్ కు  సమర్పించిన ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. ఇది మాదకద్రవ్యాల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో చూపిస్తుంది, అందువలన  దేశాన్ని మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా  దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి అక్రమ రవాణాదారులపై టైం బాంబులతో విరుచుకుపడాలని సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com