మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ తో శ్రీదేవి కూతురు ఎంట్రీ
- November 02, 2017
అతిలోక సుందరి శ్రీదేవి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి మిస్టర్ ఇండియా... బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమా శేఖర్ కపూర్ దర్శకత్వంలో 1987 లో రిలీజైంది. అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమాలో శ్రీదేవి అందాలు.. అనిల్ కపూర్ యాక్షన్, అమ్రిష్ పురి.. "మొగాంబో" అంటూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అనిల్ కపూర్ ఇమేజ్ ని ఛేంజ్ చేసిన ఈ సినిమా కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు శ్రీదేవి భర్త.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. కాగా ఈ సీక్వెల్ లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించనున్నట్లు బీ టౌన్ వర్గాల టాక్. ఈ సినిమాతో జాన్వి తెరం గ్రేటం చేయనున్నట్లు టాక్. మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి పాత్రలో జాన్వి ని ఎంపిక చేసుకొనున్నట్లు.. తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉన్నది. అంతేకాదు.. శ్రీదేవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నదట.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష